నేడు KTR రోడ్ షో: సబిత

sabitha.jpg

చేవెళ్ల MP పరిధిలో సోమవారం నిర్వహించనున్న KTR రోడ్ షోను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 6న కొండాపూర్లో, ఆర్టీఏ ఆఫీస్ దగ్గర సాయంత్రం 5గంటలకు, మైలార్దేవ్పల్లి నగర్ చౌరస్తా వద్ద సాయంత్రం 6గంటలకు, బడంగ్ పేట కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ చౌరస్తాలో సాయంత్రం 7 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

Share this post

scroll to top