అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. జెసి పిఎ ఇంట్లో 130 క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కిట్లను పంపిణీ చేసేందుకే తీసుకొచ్చారని తేల్చారు. దీంతో జెసి ప్రభాకర్ రెడ్డి, పిఎ గౌరీనాథ్లపై కేసు నమోదు చేశారు. ఇద్దరిపై 188, 171 సెక్షన్ల కింద కేసు నమోదైంది. స్థానిక జూనియర్ కళాశాల సమీపంలోని బృందావనం అపార్ట్మెంట్లో, జెసి సోదరుల అనుచరుడి పెంట్హౌస్లో పెద్ద ఎత్తున క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం ...
Read More »Tag Archives: JC Prabhakar Reddy
జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు వారిద్దరినీ అనంతపురంలోని రెడ్డిపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కాగా, బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 ...
Read More »జేసీ బ్రదర్స్కు బిగ్ షాక్.. ఏకంగా రూ.100 కోట్లు!
జేసీ బ్రదర్స్ను ట్రావెల్స్ కష్టాలు వెంటాడుతున్నాయి. రవాణాశాఖ అధికారులు, పోలీసుల సంతకాలు ఫోర్జరీ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యింది. జేసీ ట్రావెల్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేసులు నమోదు చేయాలని పోలీసుల్ని కోరామని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. సుప్రీంకోర్టు పర్యావరణాన్ని రక్షిచేందుకు 2017లో బీఎస్-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని.. నిబంధనలకు విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్-3 వాహనాలు గుర్తించారు. వీటిని స్క్రాప్ కింద విక్రయించామని అశోక్ లేలాండ్ కంపెనీ తమకు ...
Read More »