Tag Archives: TDP

టీడీపీ సాంగ్‌పై ఈసీకి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సాంగ్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిలపై సైతం ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్, షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 100 చోట్ల సమస్యాత్మక బూత్‌లున్నాయని, అక్కడ ...

Read More »

నేను సీబీఐ విచారణకు సిద్ధం.. నువ్వు రెడీనా చంద్రబాబూ?: కాకాణి

తాను సహజ వనరులను దోచేశానంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘ఆ అభియోగాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్టును కోరేందుకు నేను సిద్ధం. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఆయనకు ఉందా? సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తాను రండి. ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పుకోలేక నాపై విమర్శలు చేసి వెళ్లిపోయారు’ అని మండిపడ్డారు.

Read More »

టీడీపీకి ఈసీ నోటీసులు

సీఎం జగన్పై రాయి దాడి తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ జనరల్ సెక్రటరీకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై టీడీపీ, తెలుగు దేశం పార్టీ అకౌంట్ల నుంచి జగన్పై అనుచిత పోస్టులు చేశారని సీఈవోకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

Read More »

సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం..!

సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి పై కేశినేని నాని, వెళ్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయ వాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ….సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం ఉందని ఫైర్‌ అయ్యారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అతని ఇద్దరి కుమారులు రౌడీ యిజం చేస్తన్నారని ఆగ్రహించారు. బోండా ఉమా ...

Read More »

సీఎం జగన్‌ పై రాయి కేసులో ట్విస్ట్‌..ఏ2గా టీడీపీ నేత ?

సీఎం జగన్‌ పై రాయి కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సతీష్, దుర్గారావు ఇద్దరిని నేడు అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గారావు పై కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీలో సెంట్రల్ నియోజక వర్గంలో యాక్టివ్ గా దుర్గారావు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్టు విచారణలో గుర్తించారు పోలీసులు. ...

Read More »

చంద్రబాబు ఎస్టేట్ కు పవన్ కల్యాణ్ మార్కెటింగ్ మేనేజర్: ముద్రగడ సెటైర్లు

జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఎస్టేట్ కు పవన్ కల్యాణ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని, ఇప్పుడు మార్కెటింగ్ మేనేజర్ కూడా అయ్యాడని ముద్రగడ ఎద్దేవా చేశారు. కాపులను గుత్తగా కొనేయడమే ఈ మార్కెటింగ్ మేనేజర్ కు అప్పగించిన పని అని విమర్శించారు. ఆ ఉద్యమం తప్ప పేదలపై ప్రేమ లేదని… పేదల కోసం పనిచేద్దాం, పేదలకు సేవలు అందిద్దాం అనుకునే మనిషి కాదు అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పిఠాపురానికి ఎందుకు ...

Read More »

సోనియానే ఎదిరించారు.. పవన్ ఎంత?: వెల్లంపల్లి శ్రీనివాస్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఓ వైపు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని విమర్శిస్తున్న చంద్రబాబు… ఇప్పుడు ఎన్నికలు రావడంతో ప్రతి ఇంటికి రెండు పథకాలు ఇస్తానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేనప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ నగర అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారని… ఆయనకు విజయవాడలో తిరిగే అర్హత లేదని అన్నారు. కక్ష సాధింపులను పాల్పడేది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ...

Read More »

టీడీపీలోకి రామ్ లక్ష్మణ్ చేరికకు ముహూర్తం ఫిక్స్

యువ నాయకులు రామ్ లక్ష్మణ్‌లు టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13వ తేదీన రామ్ లక్ష్మణ్ టీడీపీలో జాయిన్ అవ్వనున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి ఆధ్వర్యంలో తిరిగి సొంత గూటికి చేరనున్నారు. కర్ణాటక నాగేపల్లి నుండి బుక్కపట్నం, కొత్తచెరువు, సూపర్ హాస్పిటల్, పుట్టపర్తి హనుమాన్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. టీడీపీలోకి రీ ఎంట్రీ సందర్భంగా భారీ జన సమీకరణకు రామ్ లక్ష్మణ్‌లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Read More »

నెల్లూరులో సంచలనంగా ప్రశాంతిరెడ్డి ఆడియో..

టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆడియో సంచలనంగా మారింది. పలువురు టీడీపీ నేతలు ఓడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేశారు. టీడీపీలో చేరితే మూడు కోట్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. కాగా, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇటీవల రాజేంద్రనాథ్‌ రెడ్డికి కాల్‌ చేశారు. దీంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కాల్‌లో ఆమె టీడీపీ నాయకులను కించపరుస్తూ మాట్లాడారు.ఈ క్రమంలో రాజేంద్రనాథ్‌ను టీడీపీలో చేరాలని సూచిసూ.. టీడీపీలో చేరితో మూడు ఇస్తామని ఆఫర్‌ కూడా ...

Read More »

బస్సు యాత్రలో సీఎం జగన్..ఇంట్రెస్టింట్ కామెంట్స్

సీఎం జగన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేశామని తెలిపారు. తనకు అబద్ధాలు, మోసం చేయడం రాదని.. చంద్రబాబు, ప్రతిపక్ష కూటమి ఆడే అబద్ధాలతో పోటీ పడలేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు అబద్దాలకు రెక్కలు కట్టేస్తున్నారని మండిపడ్డారు.జగన్ మాట ఇచ్చాడంటే ...

Read More »