తిరుమల క్యూ లైన్లలో సామాన్య భక్తుల అవస్థలు పడుతున్నట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్న భక్తులు ఆగ్రహం కట్టలు తెంచుకొని డౌన్ డౌన్ ఛైర్మన్ బీఆర్ నాయుడు అంటూ నినాదాలు చేశారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు కనీసం అన్న ప్రసాదాలు, చిన్న పిల్లలకు పాలు మంచి నీరు అందించడంలో టీటీడీ చైర్మన్ విఫలం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల క్యూ లైన్లలో ఉన్న సామాన్య భక్తులు.
తిరుమల క్యూ లైన్లలో సామాన్య భక్తుల అవస్థలు..
