Tag Archives: chiranjeevi

విశ్వంభర మూవీ ఆప్డేట్.. ఫొటోలు వైరల్..

చిరంజీవి అంజి తర్వాత మరోసారి సోషియో ఫాంటసి సినిమాతో వస్తుండటంతో విశ్వంభర పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూనే మరో పక్క మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా కీరవాణి దగ్గరకు మెగాస్టార్ చిరంజీవి, త్రిష వెళ్లి ఇప్పటివరకు కంపోజ్ చేసిన మ్యూజిక్ విన్నారు. మెగాస్టార్ , ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో దిగిన ఫోటోని త్రిష సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఒక గొప్ప ...

Read More »

వెంకటేష్ ఇంట మహేష్ బాబు ఫ్యామిలీ..

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ ఇటీవల తన రెండో అమ్మాయికి నిశ్చితార్థం వేడుక గనంగా జరిపించాడు. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి వెంకటేష్ తన రెండో కుమార్తెని ఇవ్వబోతున్నారు. అక్టోబర్ లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కి దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు చిరంజీవి, మహేష్ బాబు ఫ్యామిలీస్ కూడా హాజరయ్యి కొత్త జంటని ఆశీర్వదించారు. ఇక నిశ్చితార్థం వేడుక జరుపుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి తో ఒకటి కాబోతున్నారు. వెంకటేష్ సైలెంట్ గా ఎటువంటి హడావుడి లేకుండా తన కూతురి పెళ్లిని ...

Read More »

అమెరికాలో చిరంజీవికి ఘన సన్మానం

అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని అక్కడి అభిమానులు ఘనంగా సన్మానించారు. చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో… అమెరికాలోని మెగా ఫ్యాన్స్ లాస్ ఏంజెల్స్ నగరంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడి రిట్జ్ కార్ల్ టన్ డ్రైవ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని చిరు అభిమానులు భారీగా తరలివచ్చారు. అమెరికా గడ్డపై తన అభిమానులను చిరంజీవి ముగ్ధులయ్యారు. ఈ సత్కారం సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తనకు వచ్చిన అవార్డును చూసి ...

Read More »

అయన జీవిత చరిత్ర రాయడం అంటే తపస్సుగా భావిస్తున్నానన్న యండమూరి ……

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌, చిరంజీవి జీవిత చరిత్ర రాయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే మీడియా సాక్షిగా ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్‌వ్యూలో ఈ విషయం గురించి యండమూరి ప్రస్తావించగా… చిరంజీవితో నా బంధం ఈనాటిది కాదు…. 42ఏళ్ల నాటిది. ఆయన మంచుపల్లకి నుంచి ఇప్పటివరకూ మా స్నేహం కొనసాగుతూనే ఉంది. సుదీర్ఘమైన ప్రయాణాల్లో కుదుపులు సహజం. మా మధ్య ఏర్పడిన మనస్పర్థలు కూడా అలాంటివే. అయితే ప్రస్తుతమైతే మా మధ్య ఎలాంటి విభేదాలూ లేవాని తెలిపారు . ఇంకా మాట్లాడుతూ ‘నాలుగేళ్ల ...

Read More »

చిరంజీవి ఇంట శివ రాజ్‌కుమార్‌ సందడి…

కన్నడ ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌,చిరంజీవి ఇంట సందడి చేశారు. కేంద్రం చిరుకి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో కంగ్రాట్స్‌ చెప్పేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి .. పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించారు. సంబంధిత ఫొటోలను చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ.. ‘‘డియర్‌ శివ రాజ్‌కుమార్‌.. నన్ను అభినందించేందుకు మీరు బెంగళూరు నుంచి రావడం హృదయాన్ని హత్తుకుందని పేర్కొన్నారు. ఆయనతో కలిసి భోజనం చేయడం, లెజండరీ నటుడు రాజ్‌కుమార్‌ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం ఆనందంగా ...

Read More »

తెలుగు ఇండస్ట్రీకి ఆయన త్రినేత్రమని వ్యాఖ్యనించిన పరుచూరి …

చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం లభించడం గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. చిరంజీవి కెరియర్ ఆరంభంలో నెగెటివ్ రోల్స్ ను సైతం పోషించారు. ఆ తర్వాత వచ్చిన ఖైదీ ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆర్టిస్టు జీవితాన్ని మార్చిన సినిమాకి పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తుంటాము అన్నారు. రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డు ఫంక్షన్ వెళ్లాను. ఒక అత్యున్నతమైన పురస్కారం లభించిన తర్వాత వేసే అడుగులు మరింత జాగ్రత్తగా .. ఆదర్శవంతంగా ఉండాలనే ఆయన మాటలు నాకు బాగా నచ్చాయి. ఎవరి సపోర్టు లేకుండా ...

Read More »

పద్మ పురస్కార గ్రహీతలకు ప్రభుత్వ సన్మానం…!

ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగస్టార్ చిరంజీవిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువా, మెమెంటోలతో సత్కరించారు. వీరితో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యలను సీఎం ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున వారిని సత్కరించినట్లు చెప్పారు. అవార్డు అందుకోనున్న ఈ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ...

Read More »

వెంకయ్య నాయుడు, చిరంజీవిలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు

పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన వీరిద్దరినీ ప్రశంసించారు. అదేవిధంగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఏపీకి చెందిన డి.ఉమా మహేశ్వరిని కూడా సీఎం జగన్ అభినందించారు. కళల విభాగంలో హరికథకుగానూ ఆమె పద్మశ్రీ అవార్డుకు ఎంపికవ్వడం ప్రశంసనీయమన్నారు.

Read More »

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు పద్మవిభూషణ్

అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి స్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024కుగాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు వ్యక్తులకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించగా అందులో ఇద్దరూ తెలుగువారే కావడం గమనార్హం. ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు.

Read More »

చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌ విడుదల

‘ 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సడెన్‌గా తిరిగొచ్చిన 6 ఏళ్లల్లో జనంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక్కడికి ఎవ్వరొచ్చిన రాకపోయినా నేను పట్టించుకోనూ.. కానీ అతను రాకూడదు. హి ఈజ్‌ రీజన్‌ ఫర్‌ ఎవ్రీగాన్‌ థింగ్‌, కిల్‌ హిమ్‌’ అంటూ అతడి గురించే మాట్లాడుకుంటారు. ఆయనే గాడ్‌ ఫాదర్‌. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ ఈ టీజర్‌ను విడుదల చేసింది. గాడ్‌ ఫాదర్‌ అని ఎందుకంటున్నారో తెలియాలంటే.. దసరా ...

Read More »