Tag Archives: kishan reddy

సంతోష్‌బాబు కుటుంబానికి కిషన్‌రెడ్డి పరామర్శ

సంతోష్‌బాబు కుటుంబానికి కిషన్‌రెడ్డి పరామర్శ

దేశ రక్షణలో వీర మరణం పొందిన అమర జవాన్‌ కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం తెలంగాణ బిడ్డ కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ కుటుంబానికి భారత సైన్యం, ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చిన్న వయసులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోవడం కుటుంబానికే కాకుండా ...

Read More »

మే 7 నుంచి విదేశాల్లోని భారతీయుల తరలింపు-కిషన్ రెడ్డి

మే 7 నుంచి విదేశాల్లోని భారతీయుల తరలింపు-కిషన్ రెడ్డి

కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత మళ్ళీ ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమం. ఇందుకు మే7 నుంచి విమానాలు, నౌకల ద్వారా విదేశాల నుంచి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుంది. ఇందుకు ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హైకమిషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు

Read More »

కరోనా నేపథ్యంలో జనగణన వాయిదా-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

కరోనా నివారణకు కేంద్రం అన్నిచర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిరోజూ అన్నిరాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల్లో పర్యవేక్షణ కోసం జాయింట్ సెక్రటరీలను నియమించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేధించామని వెల్లడించారు. విదేశాల్లో ఉన్న రాయబారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని తెలిపారు. దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టుమైన నిఘా పెట్టామని తెలిపారు. మనీలాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు ...

Read More »

శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన..

శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ శంకుస్థాపన చేశారు. చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్ టెర్మినల్ నిర్మాణం సహా గుంతకల్లు-నంద్యాల మధ్య ఎలక్ట్రిక్ డబుల్ లైన్ సేవలను ప్రారంభించారు. ఎస్‌సీఆర్ పరిధిలో 427 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలను ఈ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. యర్రగుంట్ల-నంద్యాల లైను విద్యుదీకరణకు కూడా పీయుశ్ శంకుస్థాపన చేశారు. గుంతకల్లు-కల్లూరు సెక్షన్ రెండో మార్గాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి రిమోట్ లింక్ ...

Read More »