Tag Archives: ysrcp

వయస్సులో నేను చాలా చిన్నోడిని’.. సీఎం జగన్

వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా లబ్ది పొందారని సీఎం జగన్ అన్నారు. బస్సు యాత్రంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో గురువారం సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారని వివరించారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామన్నారు. నా ...

Read More »

రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర

రెండోరోజు నంద్యాలలో సీఎం జగన్‌ ప్రచార యాత్ర కొనసాగుతోంది. ఉదయం ఎర్రగుంట్లకు చేరి అక్కడ గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరి అక్కడ రైతునగరం క్రాస్‌ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. తదనంతరం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్‌, కర్నూల్‌ క్రాస్‌, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరి రాత్రికి నాగలపురంలోనే బస చేయనున్నారు.

Read More »

రేపటి మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్‌ ఇదే?

రెండోరోజు.. రేపు కర్నూల్‌, నంద్యాలలో సీఎం జగన్‌ ప్రచార యాత్ర కొనపాగనుంది. ఉదయం 9గం.30ని. ఆళ్లగడ్డ నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్‌. 10గం.30ని.కి ఎర్రగుంట్లకు చేరి అక్కడ గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరి అక్కడ రైతునగరం క్రాస్‌ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. తదనంతరం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్‌, కర్నూల్‌ క్రాస్‌, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరి ...

Read More »

ప్రొద్దుటూరులో బహిరంగ సభ

కాసేపట్లో సభా వేదిక వద్దకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా చేరుకోనున్నారు సీఎం జగన్‌. అభిమాన నాయకుడ్ని చూసేందుకు అబిమాన గణం పోటెత్తుతున్నారు. కాసేపట్లో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు రానున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

Read More »

సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ వాహనం… వివరణ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి ఓ కంటైనర్ వాహనం వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఆ కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయం ప్రధాన ద్వారం గుండా కాక, వ్యతిరేక మార్గంలో లోపలికి వెళ్లడం, గంట తర్వాత తిరిగి అదే మార్గంలో బయటికి వెళ్లడం పలు సందేహాలు తావిస్తోందంటూ విపక్ష నేతలు పేర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కంటైనర్ వాహనంలో ...

Read More »

తల్లి విజయమ్మ ఆశీర్వాధంతో.. జగన్ బస్సుయాత్ర ప్రారంభం!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభమయింది. ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్… తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు విజయమ్మ ముద్దు పెట్టి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ...

Read More »

కడపకు చేరుకున్న సీఎం జగన్

మరికాసేపట్లో ఇడుపులపాయకు సీఎం జగన్‌ చేరుకోనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌కు వైఎస్‌ ఘాట్ వద్ద ప్రార్దనలు నిర్వహించనున్నారు సీఎం జగన్‌. సీఎం జగన్‌తో కలిసి ప్రార్థనల్లో విజయమ్మ పాల్గొననున్నారు. అనంతరం మేము సైతం బస్సు యాత్రను సీఎం ప్రారంభించనున్నారు.

Read More »

గిద్దలూరు నియోజక వర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి

నెల్లూరు జిల్లాలోని గిద్దలూరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గడికోట పంచాయతీ దేవనగరం గ్రామంలో ముఖ్య నాయకులతో గ్రామ ప్రజలతో పరిచయ కార్యక్రమంలో మార్కాపురం శాసన సభ్యులు, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. నేను మీ వాడిని మీ అందరి వాడిని మానవత్వం నా కులం, నా మతం, మంచితనం మీరందరికి తెలుసు అని పేర్కొన్నారు. ఈ ఒక్క సారి ...

Read More »

మళ్లీ వైసీపీ పార్టీలో చేరనున్న అంబటి రాయుడు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో సంచలన పోస్ట్ పెట్టాడు. సిద్ధం అంటూ అంబటి రాయుడు ఆసక్తికర పోస్టు పెట్టి పెను సంచలనానికి దారి తీశాడు. ఇటీవల వైసిపి పార్టీలో చేరిన అంబటి రాయుడు… ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. తర్వాత జనసేన పార్టీని పొగుడుతూ… వ్యవహరించాడు. ఇక ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ… మళ్లీ వైసీపీ పార్టీకి పాజిటివ్గా ట్వీట్ ...

Read More »

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విజయవాడ, విశాఖ జనసేన నేతలు

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, ప్రధాన పార్టీల్లో వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, విజయవాడ జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి బత్తిన రాము నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదర ఆహ్వానం పలికారు. విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్లు గండూరి మహేశ్, సందెపు జగదీశ్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి తదితరులు ...

Read More »