సీఎం జగన్ కు 151 సీట్లు దాటుతాయని ప్రకటించారు కొడాలి నాని. కృష్ణాజిల్లా, గుడివాడలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ వేశారు. ఇక నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 20 వేల కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ వస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని…. గద్దెనెక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు….మరో సారి గుడివాడలో విజయకేతనం ఎగురవేస్తానని ప్రకటించారు. మళ్ళీ జగనే సిఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు….సంక్షేమ పథకాల ద్వారా ...
Read More »