ప్రధాని నరేంద్ర మోడీ ఆధప్రదేష్ లో పర్యాటనకు సీద్దం అయ్యాడు. మే 3వ తేదీన పీలేరు, విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 3న మధ్యాహ్నం 2:45కి పీలేరు, సాయంత్రం 6:30 కు విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. 4న మధ్యాహ్నం 3:45కి రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.
Read More »