Tag Archives: pawan kalyan

డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చావా పవన్ .?: ముద్రగడ పద్మనాభం

వైసీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత వపన్ కల్యాణ్ పై ముద్రగడ పద్మనాభం విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… డబ్బుల కోసం సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చావా పవన్? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమ సమయంలో ఘోరమైన అవమానాలను చంద్రబాబు చేశారని… కాపు ఉద్యమాన్ని అణచి వేసిన చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారని విమర్శించారు. తనను, తన భార్య, కోడలు, పిల్లలను 14 రోజులు జైల్లో మాదిరి బంధించారని మండిపడ్డారు. తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, వాష్ బేసిన్ లోని నీళ్లనే తాగామని ...

Read More »

శ్రీరామనవమి సందర్భంగా హరిహర వీరమల్లు పోస్టర్ రిలీజ్..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో ఉండటంతో చేతిలో ఉన్న మూడు సినిమాలు పక్కన పెట్టేసారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ మొదటి పాన్ ఇండియా సినిమా అంటూ మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని గతంలో వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. కానీ ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, షూటింగ్ మొదలుపెట్టి ఆపేయడం, మూడేళ్లయినా ...

Read More »

దత్తపుత్రుడు కార్లు మార్చినట్టు భార్యలను మార్చుతాడు: సీఎం జగన్

నాలుగో విడత వైఎస్సార్ చేయూత నిధుల విడుదల కార్యక్రమం నేడు అనకాపల్లి జిల్లా పిసినికాడ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబు, దత్తపుత్రుడి పేర్లు చెబితే ఏం గుర్తొస్తుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు గుర్తొస్తాయని విమర్శించారు. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది, చంద్రబాబు విశ్వసనీయత లేని వాడన్న విషయం గుర్తొస్తుంది అని అన్నారు. ఇక, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం అని సీఎం జగన్ ...

Read More »

మారిన వ్యూహం? ఎంపీగా పవన్ కల్యాణ్ పోటీ

వచ్చే ఎన్నికలపై జనసేనాని వ్యూహం మారుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానంలోనూ పోటీకి ఆయన సన్నద్ధ మవుతున్నట్లు సమాచారం. ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ మార్గదర్శకత్వంలోనే జరుగుతున్నట్లు వినికిడి. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయనను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారనీ, తద్వారా రాష్ట్రంపై అజమాయిషీ ఉండేలా బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 2029 ఎన్నికల నాటికి బీజేపీ సహకారంతో జనసేనను మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ పావులు కదుపు తున్నట్లు తెలుస్తోంది.

Read More »

ప్రశ్నించినవాళ్లను కోవర్టులు అంటున్నాడు… పవన్ పై చేగొండి సూర్యప్రకాశ్ ఫైర్

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. టీడీపీకి కొమ్ము కాస్తున్న పవన్ కల్యాణ్… జనసేన పార్టీని నమ్ముకున్న బడుగు బలహీన వర్గాలను ముంచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ నడపడం చేతకాని అసమర్థుడు పవన్ కల్యాణ్ అని ధ్వజమెత్తారు. 100 నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఇన్చార్జిలను కూడా నియమించలేదని అన్నారు. పార్టీని బలోపేతం చేయడం అటుంచి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆరాటమే ఎక్కువని విమర్శించారు. చంద్రబాబును, లోకేశ్ ను అందలం ...

Read More »

జగన్ నీకు పెళ్లాం కాదు.. మొగుడు: మంత్రి అమర్‌నాథ్

టీడీపీ-జనసేన తాడేపల్లిగూడెం సభ ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ, సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. తాడేపల్లిగూడెం సభలో ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై మరింత ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ నేతలు మాటిమాటికి తన పెళ్లిళ్లు గురించి మాట్లాడుతారని.. జగన్ అయితే నాలుగు పెళ్లిళ్లు అంటాడని.. మరీ నా నాలుగవ పెళ్లాం జగనే కావచ్చని పవన్ సెటైర్ వేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ...

Read More »

పవన్ సంచలన నిర్ణయం.. ఆ స్థానంలో మాత్రమే పోటీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఆయన ఈసారి ఒక్క చోటే పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నిన్న, మొన్నటి వరకూ భీమవరం నుంచి పోటీ చేస్తారని ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆశించారు. అయితే పవన్ కల్యాణ్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారని ఆ వర్గాల నుంచి ఓ మాట వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More »

పవన్ కల్యాణ్ కు క్యాష్ ట్రాన్స్ ఫర్ అవుతుంది కానీ…: అంబటి రాంబాబు సెటైర్

రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో కూడా క్లారిటీ వచ్చింది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించారు. తొలి జాబితాలో రెండు పార్టీలు కలిసి 99 మంది అభ్యర్థులను కూడా ప్రకటించాయి. రెండు పార్టీలు కూడా కలిసి కట్టుగా ప్రచార రంగంలోకి దిగాయి. టీడీపీ నుంచి జనసేనకు, జనసేన నుంచి టీడీపీకి ఓట్ల ట్రాన్స్ ఫర్ కూడా పక్కాగా జరుగుతుందని చంద్రబాబు, ...

Read More »

పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించిన అంబటి రాంబాబు

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైన నాటినుంచి జనసేనాని పవన్ కల్యాణ్ టార్గెట్‌గా అధికార వైసీపీ నేతలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు స్పందిస్తూ.. తన సీటేదో తానే నిర్ణయం చేసుకోలేనోడు పవన్ అని వ్యాఖ్యానించారు. ఇక పవన్ జనానికి ఏమి చేస్తారు, జనసైనికులకు ఏం చేస్తారు? అని అంబటి రాంబాబు విమర్శించారు. కాగా టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేయడం ఖరారైన విషయం తెలిసిందే. దీంతో తక్కువ సీట్లకే ...

Read More »