బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఎవరి కాళ్లు పట్టుకోవడానికైనా చంద్రబాబు సిద్ధపడతారని ఆమె విమర్శించారు. దేశంలోనే ఆయన డర్టీ పొలిటీషియన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ ముఖ్యమంత్రిగా పనికిరారని, ప్రధానిగా పనికిరారని చంద్రబాబు ఎన్నో రకాలుగా మాట్లాడారని… ఏపీకి వచ్చినప్పుడు టీడీపీ శ్రేణులు నల్ల జెండాలను ఎగరేయడాన్ని మోడీ మర్చిపోయి ఉండరనే తాను అనుకుంటున్నానని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమలకు వచ్చినప్పుడు ఆయన ...
Read More »Tag Archives: roja
జగనన్న కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే. రోజా అన్నారు. ప్లీనరీ సమావేశాల్లో రోజా మాట్లాడారు. ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు. ప్రజలు మెచ్చిన నాయకుడు, విధికి కూడా తలవంచని వాడు, తలెత్తుకుని తిరిగే వీరుడు మన జగనన్న, అలాంటి జగనన్న కన్న విజయమ్మ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను.
Read More »నీకు జీవితకాల శిక్ష విధించుకున్నావు’ : ఎమ్మెల్యే రోజా
చంద్రబాబు విధి ఎవరినీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుందని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు డ్రామాపై ఆర్కే రోజా మాట్లాడుతూ.. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ను ఎంత ఏడ్పించావో గుర్తుందా బాబు?. 71 ఏళ్ల 7 నెలలకే నీకు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది మనకు తిరిగొస్తుందని. మీ కుటుంబ సభ్యుల్ని అన్నారని తెగ బాధపడిపోతున్నావే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అసెంబ్లీలో నామీద పీతల సుజాతతో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా?. అంటే మాకు కుటుంబాలు కానీ, మర్యాదలు ...
Read More »అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చారు: రోజా
మహిళలకు ప్రతి దశలోను ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా.. మహిళా సాధికారతపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం.. మహిళా పక్షపాతి ప్రభుత్వమని తెలిపారు. మహిళల కోసం ఇన్ని పథకాలు తెచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. అదేవిధంగా.. మహిళల ఖాతాల్లోకి నగదు చేరేలా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
Read More »చిరంజీవి, నాగార్జున కోరడంతోనే ఆన్లైన్ టికెట్లు: రోజా
వైసీపీ పార్టీ, నగరి ఎమ్యెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సిఎం జగన్ అమలు చేస్తూన్నారని ఎమ్యెల్యే రోజా పేర్కొన్నారు. వాళ్ళ నిర్ణయం మేరకే సిఎం జగన్ ఆఅ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు చాలా భాథాకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతతో వదిలేస్తూన్నామని పేర్కొన్నారు ఎమ్యెల్యే రోజా. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. కోడేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ కూండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు ...
Read More »మరో నెల నడవలేను..ఆ బాధ్యత మీదే
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తన ఆరోగ్య పరిస్థితి మరో వీడియో విడుదల చేశారు. సర్జరీల కారణంగా ఇంకో నెల రోజులు నడవలేనని.. కానీ పార్టీ కేడర్ కష్టపడి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి అన్నారు. సీఎం జగన్కు కానుకగా ఇవ్వాలని.. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోంది అన్నారు. అందరి కోసం పని చేస్తున్న జగనన్నకు అండగా నిలవాలి.. రాష్ట్రంలో ఒకటే జెండా ఉండాలని.. అది వైఎస్సార్సీపీ జెండా కావాలన్నారు. ప్రజలు కూడా తమ ...
Read More »ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు విజయవంతం
నగరి ఎమ్మెల్యే రోజాకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు ఆమె భర్త సెల్వమణి తెలిపారు. రోజా కోలుకుంటున్నారని.. ఐసియు నుంచి సోమవారం ఉదయం ఆమెను వార్డుకు మార్చారని చెప్పారు. మరో రెండు వారాలపాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని, ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ను సెల్వమణి విడుదల చేశారు. ఇదివరకే రోజాకు ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని, కానీ గతేడాది కరోనా వ్యాప్తి కారణంగా, ఆపరేషన్ను వాయిదా వేసుకున్నట్లుగా తెలిపారు. ఈ సంవత్సరం జనవరిలో ఎన్నికల కారణంగా మరోసారి ఆపరేషన్లను వాయిదా ...
Read More »ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే రోజా
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా.. నగిరి శాసన సభ్యురాలు ఆర్.కె.రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం నగరి మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు లోని హిక్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో రోజా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Read More »కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల
నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. ...
Read More »చంద్రబాబు పై మండిపడ్డ రోజా
కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితమయ్యారని వైఎస్సార్పీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండకపోవడమే కాకుండా.. సేవ చేసే ధృక్పథంతో నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్న తన లాంటి ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. చంద్రబాబులా పబ్లిసిటీ పిచ్చి సీఎం జగన్కు లేదన్నారు. చంద్రబాబు అనుభవం ...
Read More »