Author Archives: News

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసిన సిరిసిల్ల రాజయ్య

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య సోమవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్యకు మల్లు భట్టి విక్రమార్క పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్‌గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అజ్మతుల్లా హుసేన్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్‌ కమిషన్‌లో సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి ...

Read More »

విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ల్యాండ్ చేసిన పైలట్లు..

సినీ నీటి రష్మిక మందన్న నిన్న తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. హైదరాబాద్ వెళ్లేందుకు ముంబైలో రష్మిక విమానమెక్కింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం తిరిగి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ వెంటనే రష్మిక తన సహ నటి, తనతోపాటు ప్రయాణిస్తున్న శ్రద్ధాదాస్ కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ చావు నుంచి తాము ఎలా తప్పించుకున్నదీ వెల్లడించింది.అది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. రష్మిక, శ్రద్ధాదాస్ ఇద్దరూ ముంబై నుంచి విమానంలో హైదరాబాద్ ...

Read More »

అమెరికాలో చిరంజీవికి ఘన సన్మానం

అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని అక్కడి అభిమానులు ఘనంగా సన్మానించారు. చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో… అమెరికాలోని మెగా ఫ్యాన్స్ లాస్ ఏంజెల్స్ నగరంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడి రిట్జ్ కార్ల్ టన్ డ్రైవ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని చిరు అభిమానులు భారీగా తరలివచ్చారు. అమెరికా గడ్డపై తన అభిమానులను చిరంజీవి ముగ్ధులయ్యారు. ఈ సత్కారం సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తనకు వచ్చిన అవార్డును చూసి ...

Read More »

తెలంగాణ వచ్చినప్పుడు కాదు.. ఇప్పుడు ప్రజలు ఆనందంగా ఉన్నారు

పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడినా ప్రజలకు స్వేచ్ఛ రాలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ప్రజలు స్వేచ్చగా బతుకుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడిన తర్వాతే ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను తప్పకుండా తీరుస్తామని.. ఆ బాధ్యత తామే తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని మరోసారి స్పష్టంగా చెప్పారు. తాము తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. సమిష్టిగా ...

Read More »

బాత్ రూమ్ లో వాటిని చూసుకుంటున్నారు.. ఆర్జీవీ

క్రేజీ డైరెక్టర్ కాంట్రవర్సీ కింగ్ ఆర్జీవీ తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని టార్గెట్ చేశారు. అవకాశం కోసం ఎదురు చూడడం మూర్ఖుల లక్షణం. అవకాశాన్ని సృష్టించుకోవడం మేధావుల గుణం అనేలా.. టీడీపీ, జనసేన అధినేతలను విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరకకపోయిన తానే ఓ అవకాశాన్ని సృష్టించుకుంటున్నారు. ఈ దేశంలో స్వేచ్చని స్వాతంత్రాన్ని పూర్తిగా వినియోగించుకునే ఆయన ట్విట్టర్ ను తన వేదికగా ఎంచుకుని టీడీపీ, జనసేన నాయకులపై విమర్శల బాణాలను సంధిస్తున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఆర్జీవీ వ్యూహం, యాత్ర ...

Read More »

ప్రభుత్వ చర్యలు.. తగ్గిన బాల్య వివాహాలు

బాల్య వివాహాల నివారణకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలనిస్తున్నాయి. సచివాలయాల పరిధిలో బాల్య వివాహాల నిషేధ, పర్యవేక్షణ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు బాల్య వివాహాలతో ఎదురయ్యే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో బాల్య వివాహాలపై ఫిర్యాదులు గణనీయంగా తగ్గగా.. 1098 హెల్ప్ లైన్కు వచ్చే ఫిర్యాదులపై ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతోంది.

Read More »

జీర్ణ సమస్యలు తగ్గడం లేదా.? ఈ ఒక్క పండు తిని చూడండి ..

ప్రకృతి ప్రసాదించిన అనేక పండ్లలో ఏది తినాలో, ఏది తినకూడదో వంటి వాటిపై సరైన అవగాహన ఉండాలి. రోజువారీ ఆహారంలో సపోటా పండును తిసుకొవడం మంచిది. అయితే సపోటాలో సహజంగా ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల విటమిన్ ఎ, ఇ, సి, విటమిన్ బి కాంప్లెక్స్‌లు సమృద్ధిగా శరీరానికి అందుతాయి. అంతేకాకుండా జుట్టు, చర్మ సంరక్షణకు ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున, ఇది సహజ జీర్ణ సమస్యల నివారించి… మలబద్దకంతో ను దూరం చేస్తుంది. కాబట్టి రోజూ ...

Read More »

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం పార్టీ పెద్దలతో వరుసగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ హైకమాండ్ అనుమతితోనే ముఖ్య నిర్ణయాల అమలు జరుగుతోంది. ఈ క్రమంలో ...

Read More »

మరో బిడ్డకు జన్మనిచ్చిన సింగర్….

ప్రముఖ గాయని గీతామాధురి రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 10న తమకు కొడుకు పుట్టాడంటూ గీతామాధురి భర్త, సింగర్, నటుడు నందు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నాడు. రెండో బిడ్డ పుట్టడంతో గీతామాధురి ఇంట్లో సంబరాలు మిన్నంటగా.. సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. గీతామాధురి సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇటీవల వైరల్ గా మారినగా… ఈ వేడుకలో సుమారు 800 మందికి గీతామాధురి, నందు అన్నదానం చేశారు. కొంతకాలంగా గీతామాధురి పాటలకు దూరమైంది. ...

Read More »

చలికాలంలో తొందరగా బరువు తగ్గాలంటే మీ డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

శీతాకాలంలో ఎలా బరువు తగ్గాలానీ అనేక వ్యాయామాలు చేసినా ఆశించిన ఫలితం రావడం లేదా? అయితే, మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. థర్మోజెనిక్ ఆహారాల జాబితాను ఓసారి ప్రయత్నించండి. శీతాకాలంలో మీ భోజనంలో పోషకమైన ఆహారాన్ని చేర్చుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, థర్మోజెనిక్ ఆహారాలను చేర్చవచ్చు. అయితే చాలా కారణాల వల్ల శీతాకాలంలో బరువు తగ్గడం సవాలుగా మారుతుంది. కానీ, కొన్ని మార్గాల్లో ఈ సీజన్‌లో బరువు చాలా సులభంగా తగ్గవచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చలికాంలో బరువు తగ్గడానికి మీ ఆహారంలో ...

Read More »