ఉమ్మడి ఎపి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వి ప్రసాద్ కరోనాతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఎస్వి ప్రసాద్ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారినపడింది. దీంతో ప్రసాద్ దంపతులు యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటుండగానే.. పరిస్థితి విషమించి ఎస్వి ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన 1975 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారి. ఎస్వి ప్రసాద్ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని ...
Read More »Tag Archives: ap latest news
రేపటి నుంచి టెన్త్ నామినల్ రోల్స్
పదోతరగతి నామినల్ రోల్స్ ఈ నెల 20వ తేది నుంచి స్వీకరించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ సుబ్బారెడ్డి తెలిపారు. జూన్లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల నామినల్ రోల్ సంబంధిత పాఠశాల లాగిన్ ద్వారా ఏప్రిల్ 5వ తేదిలోపు సమర్పించాలని గురువారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. గుర్తింపు ముగిసిన పాఠశాలల వివరాలు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్సైట్ షషష.bరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ లోపొందుపరిచిన్నట్లు తెలిపారు. 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 259 ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు 2019-20 విద్యాసంవత్సరంతో ...
Read More »త్వరలో LIC విలువ లెక్కింపు ప్రక్రియ
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) విలువ లెక్కింపు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముకెష్ గుప్తా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎల్ఐసిలో వాటాలను విక్రయించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) చేపడుతోన్న విషయం తెలిసిందే. ఐపిఒ లావాదేవీల కోసం ఇప్పటికే అడ్వైజర్ల నియామకం పూర్తి అయ్యిందని, త్వరలోనే విలువ లెక్కింపు మొదలు కానుందని గుప్తా తెలిపారు. ఎల్ఐసిలోని వాటాలను ...
Read More »చలో గుంటూరు జైలు ఉద్రిక్తం.. గృహనిర్బంధంలో పలువురు నేతలు..
రాజధాని ఎస్సి ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నేతల పిలుపు మేరకు.. శనివారం చేపట్టిన చలో గుంటూరు జైలు ఉద్రిక్తంగా మారింది. అమరావతి రైతులను అరెస్టు చేసి వారికి బేడీలు వేసి తరలించినందుకు నిరసనగా.. చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చిన రాజధాని ఎస్సి ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. రైతులను రిమాండ్లో ఉంచిన జైలు వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లోకి ఎవ్వరూ రాకుండా ఆంక్షలను ...
Read More »