Tag Archives: cm jagan

ఇల్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

నేడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో చేనేతలతో సమావేశం అయ్యారు. ఈ సామావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో 54వేల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చెయ్యగా. వాటిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎలాగైతే సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరో అలానే పేదల జీవితాలు బాగుపడటాన్ని కూడా ఎవరూ ఆపలేరని తెలిపారు. మళ్ళీ అధికారంలోకి రాగానే అందరికీ ఆ స్థలాలే ఇప్పిస్తామని తెలిపారు. ఏదైనా అనివార్య కారణాల చేత మీ బిడ్డ ఇచ్చిన ...

Read More »

14వ రోజుకు చేరిన జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. ఉమ్మడి గుంటూరు (D) నంబూరు బైపాస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, CK కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కానున్నారు.

Read More »

13వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్‌ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల బస నుంచి సీఎం వైఎస్‌ జగన్ బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో ...

Read More »

సీఎం జగన్‌ నామివేషన్‌ దాఖలుకు ముహుర్తం ఫిక్స్‌..ఎప్పుడంటే ?

సీఎం జగన్‌ నామివేషన్‌ దాఖలుకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 22 న సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10.30 గంటల కు నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం జగన్‌. ఈ మేరకు ఈ నెల 21 న కుటుంబంతో కలిసి పులివెందుల కు రానున్నారు. నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచార భాద్యతలు చేపట్టనున్నారు సీఎం సతీమణి వైఎస్ భారతి. ఎన్నికల పూర్తి అయ్యే వరకు పులివెందులలో మకాం ...

Read More »

సీఎం జగన్‌కు విజయం సిద్ధించాలని యాగం..

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌ల్లో విజ‌యం సిద్ధించాల‌ని కాంక్షిస్తూ అరిమండ వరప్రసాదరెడ్డి, పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో వేద పండితులు శివప్రసాదశర్మ, నాగేంద్రశర్మలు యాగం చేపట్టారు. వెంకటాచలంపల్లిలో వేద పండితులు ముఖ్యమంత్రి జగన్‌తో రాజశ్యామల సహస్ర చండీయాగ సంకల్పం చేయించి.. అనంతరం శీర్వచనం అందించారు. 41 రోజుల పాటు రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించనున్నారు.

Read More »

బస్సు యాత్రలో సీఎం జగన్..ఇంట్రెస్టింట్ కామెంట్స్

సీఎం జగన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేశామని తెలిపారు. తనకు అబద్ధాలు, మోసం చేయడం రాదని.. చంద్రబాబు, ప్రతిపక్ష కూటమి ఆడే అబద్ధాలతో పోటీ పడలేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు అబద్దాలకు రెక్కలు కట్టేస్తున్నారని మండిపడ్డారు.జగన్ మాట ఇచ్చాడంటే ...

Read More »

గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌ సీఎం జగన్‌

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తీర్పు సుస్పష్టంగా ఉండబోతుందని గూగుల్‌ ట్రెండ్స్‌ చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి చేసే వేర్వేరు ప్లాట్‌ఫాంలపై చేసే పోస్టులను విశ్లేషించి, ఎవరిపై ఏ టాపిక్‌పై ఎంత సమయం గడుపుతున్నారన్న దాన్ని బట్టి.. గూగుల్‌ ట్రెండ్స్‌ ఫలితాలు ఇస్తుంది. ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టాప్‌లో ఉండగా.. దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేకపోవడం గమనార్హం.

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. మరో వంద సభలకు ప్లాన్

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి జనాల్లో తిరుగుతున్నారు. అనంతరం భారీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేలా హామీ ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల సమయం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం వంద సభలు, రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read More »

నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం

సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శుక్రవారం విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. చింతారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రంలోనే ఈరోజు సీఎం జగన్ ఉంటారు. శనివారం ఉదయం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. ఎల్లుండి సాయంత్రం 4గంటలకు కావలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Read More »

చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ ట్వీట్

ఏపీ సీఎం జగన్ ఇవాళ తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన చిన్న సింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురం జిల్లా శింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడని, చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోవడంతో టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వెల్లడించారు. ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ ను చట్టసభకు పంపించేందుకు తాము టికెట్ ఇచ్చామని, దీనిపై టీడీపీ ...

Read More »